1, సెప్టెంబర్ 2013, ఆదివారం

బాఘవా మిర్రర్((Pa Kua Mirror)

వీదిపోట్లు స్తంభ,చాయ వేధ దోష నివారణకు "భాఘవా మిర్రర్"


బాఘవా మిర్రర్ 
(ఫాకువా మిర్రర్)
            
            బాఘవా మిర్రర్ (ఫాకువా మిర్రర్) ఒక చెక్కని ఎనిమిది కోణాలు ఉండేవిధంగా కట్ చేయబడి ఉంటుంది.మద్యలో కుంభాకారం కలిగిన అద్దం ఉంటుంది. ఈ అద్దం చుట్టు లోపలి భాగంలో ఎరుపు రంగులో ఉంటుంది.
            ఎరుపు రంగు పైన పసుపు రంగు గాని,బంగారపు రంగు కలిగిన గీతాలు ఉంటాయి.చెక్కకు ఎనిమిది కోణాలు కలిగిన మూలలో గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది.కొన్ని ఫాకువా మిర్రర్ మధ్యలో కుంభాకార అద్దం లేదా ప్లాటుగా ఉండే అద్దాలు అమర్చబడి ఉంటాయి.దీనిపైన గోడకు తగిలిచ్చుకోవటానికి వీలుగా ఒక కొక్కెం అమర్చబడి ఉంటుంది.

23, ఆగస్టు 2013, శుక్రవారం

పసుపు మాల(Turmeric mala)

 పసుపు మాలు
 పసుపు మాల

పసుపు మాల
       పసుపు మాల సాదారణంగా మనకు లభించే పసుపు కొమ్ములను మిషన్ ద్వారా రౌండ్ గా కట్ చేయబడి 108 పూసలతో మాలగా తయారుచేయబడి ఉంటుంది.పసుపు మాలను జాతకచక్రం లో గురుగ్రహాదోషం ఉన్నవారు జపం చేయవచ్చును. లేదా మెడలో ధరించవచ్చును.

20, ఆగస్టు 2013, మంగళవారం

శ్రీ లక్ష్మీ ఫలం (Sri Lakshmi Phalam)

చంద్రగ్రహ దోష నివారణకు "శ్రీపలం".

శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం,పూర్ణఫలం అనికూడ అంటారు.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ అని పెద్దల వాక్యం. మనస్సే అన్నింటికీ కారణం. ఆ మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుని కళలతో మనస్సు ప్రభావితం అవుతుందని పెద్దలు చెబుతారు. రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి చంద్రుడు కారకుడు.

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు(Sudarshana Saligramam)

బంగారు(పసుపు) వర్ణం కలిగిన సుదర్శన సాలగ్రామాలు
   సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని  ముక్తినాధ్ నందు గల కాలగండకినది నందు లభిస్తాయి. ఈ నదినే కృష్ణ గండకి అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.

17, ఆగస్టు 2013, శనివారం

పాదరస లక్ష్మీదేవి(Parad Lakshmi)


 పాదరస లక్ష్మీదేవి
         పాదరస లక్ష్మీదేవిని పాదరసంలో వెండి కలిపి లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమ నిష్ఠలతో అనుభవమున్నవారు తయారుచేస్తారు. పూర్వం ఇంద్రుడు,కుబేరుడు,దిక్పాలకులు,వశిష్టుడు,విశ్వామిత్రుడు,ఆదిశంకరాచార్యుల వారు  పాదరస లక్ష్మీదేవిని పూజించారని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు గొప్ప అతీంద్రియశక్తి కలిగి ఉంటాయి.యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టతను తెలిపారు అందులో పాదరస లక్ష్మీ దేవి విశిష్టత గురించి  కూడా తెలియజేశారు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...